March 28, 2024

21-వ శతాబ్దంలోవికటకవి – 1

రచన: కిభశ్రీ (శ్రీనివాస భరద్వాజ కిశోర్) ఒకసారి రాయలవారూ, తిరుమలదేవి, రామకృష్ణకవి, హైదరాబాదు పబ్లిక్ గార్డన్స్ లో వ్యాహ్యాళి సమయంలో వాదులాటలో వున్న ఒక యువజంటను చూసి వారి ఘర్షణకు కారణమేమయ్యుంటుందన్న విషయం మీద చర్చ వచ్చి రాయలవారు పొరపాటు అమ్మాయిదయుంటుందనీ , రాణిగారు తప్పు తప్పకుండా అబ్బాయిదేనని, వాదించుకుని కాసేపు, రామకృష్ణకవిని అభిప్రాయం అడుగుతారు. అప్పుడు రామకృష్ణుడు: కం।। మగువలు వెదకుదురెప్పుడు తగవుపడగ కారణమ్ము తన తప్పైనా మగడు సతికి యన్నింటను సగభాగమునిచ్చెగాన సహియించవలెన్ అని […]

ఆకుదొక కథ!

రచన:లక్ష్మీదేవి నేనిక్కడికెప్పుడు వచ్చానో, ఇంత అందమైన ప్రపంచంలోకి ఎలా చేరానో మరి, చల్లగాలిలో అమ్మ కొమ్మ తాను ఊగుతూ నన్ను ఉయ్యాలలూపుతోంది. నా చుట్టూ నా తోబుట్టువులు సంతోషంగా కనిపిస్తున్నారు. అప్పుడే రాలిన చినుకులలో తడిసి మరింత కొత్తగా మెరిసి పోతున్నారు. ఎన్ని ముఖాలో, ఎన్ని ఆకారాలో, వాటిల్లో ఎన్ని వికారాలో! చుట్టూ జరిగేదాన్ని గమనిస్తూ , ఆలోచిస్తూ ఉండడమే నా స్వభావం. ఆకాశపుటంచులనుండి నా స్నేహితులు మమ్మల్నంతా ఆనందతరంగాల్లో ముంచేయడానికి అప్పుడప్పుడూ వస్తుంటారు. వారికోసమే మా […]

అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 18

విశ్లేషణ: టేకుమళ్ళ వెంకటప్పయ్య జీవన సంగ్రామంలో పరుగులు పెడుతున్నాం. ఎందుకో తెలియదు. పరుగులే పరుగులు. ఈ ఉరుకులు పరుగులు అనేవి, జంతువులకే తప్ప, మానవులకు కాదు. ఒక మానవునిగా, సమాజ నిర్బంధతలకు, బలహీనతలకు లొంగకుండా ఎవరికి కావలసిన మార్గాన్ని వారు విఙ్ఞతతో సమకూర్చుకోవచ్చు. మనిషి తన జీవితకాల జీవనసౌందర్యాన్ని తిరస్కరిస్తున్నాడని, ఒక ఆనందమయ జీవన విధానానానికి తెరలు దించి, దారిమూసివేసి పక్క దారి పడుతున్నాడని, ధన భోషాణంలో దూరి తలుపు గడియ వేసుకుంటున్నాడని గ్రహించలేని స్థితిలో ఉన్నాడు. […]

ఇస్లాం మతం

రచన: శారదా ప్రసాద్ భారతదేశంలో హిందూమతం తరువాత ఇస్లాం రెండవ స్థానంలో ఉంది . 2007 గణాంకాల ప్రకారం, 13.4% ముస్లింలు ఉన్నారు.ప్రస్తుతం భారత్ లో ముస్లింలు ఇండోనేషియా మరియు పాకిస్తాన్ ల తరువాత మూడవ స్థానంలో ఉన్నారు. ఇస్లాం తొలుత అరబ్బు వర్తకుల ద్వారా శాంతియుతముగా భారతదేశంలో ప్రవేశించింది.ఇస్లాం అనేది మానవజాతి కోసం అల్లాహ్ నిర్ణయించిన ధర్మం. దేవుడు ఒక్కడే అనే ప్రాతిపదిక పైన ముహమ్మద్ ప్రవక్త (ఆఖరి ప్రవక్త) స్థాపించిన మతం కాదు ఇది […]