రచన: శ్రీ సత్య గౌతమి కడలిలో మహానదులు కలిసిపోయేట్లు విష్ణుభక్తి అనే కడలిలో నిరంతరంగా సాగే అలే “గోదా”. విష్ణుభక్తిని చిత్తము నందు ధరించిన భట్టనాధుడికి ఆ భక్తే తులసీవనాన ఒక పాపగా దర్శనమయ్యింది. ఆ పాపే, విష్ణుచిత్తుడు బిడ్డగా పొందిన “కోదై (తులసి మాల)”. ఆమె యే ఈ “గోదా”. నిరంతర విష్ణుభక్తి కలబోసిన వాతావరణం లో పెరిగిన గోదా, కృష్ణతత్వాన్ని శోధిస్తూ ప్రణయతత్వం అనే నావలో ప్రయాణం మొదలుపెట్టి అచంచలమైన ఆరాధనా, భక్తి, విశ్వాసాలతో […]
Category: ఆధ్యాత్మికం
శ్రీ రాజరాజేశ్వరీ దేవి అష్టకం
రచన: ఇరువంటి మాధురి దేవి అంబా శాంభవి శాంకరీ శార్వరీ పార్వతీ కాశీ ప్రాసాద నాయకీ శ్రీ క్రీం శుహదరీ సాయుజ్యామృత ప్రదాయినీ ప్రభావతీ భైరవీ ఛిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరి || శ్రీ రాజరాజేశ్వరీ || అంబా మోక్ష స్వరూపిణీ మోహినీ భార్గవీ మాతా మలయాచల వాసినీ మాహిషాసుర మర్థినీ మూకాసురాంతకా ముదితామణీ మృణాళినీ ఛిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరి || శ్రీ రాజరాజేశ్వరీ || అంబా శారద శార్ంగధాదరా శ్రీ శివా […]
అష్ట భైరవులు
రచన: అంబడిపూడి శ్యామసుందర రావు కాశీ యాత్రకు కాలభైరవుని అనుమతి కావలి అందుచేత కాశీని దర్శించుకునేవారు తప్పని సరిగా క్షేత్ర పాలకుడైన కాలభైరవుని దర్శించుకోవాలి లేకపోతె కాశీయాత్ర ఫలితము దక్కదు అందుచేత ముందు కాలభైరవుని గురించి తెలుసుకుందాము. కాలభైరవుడు అంటే కాశీ నగరానికి కొత్వాల్ లాంటి వాడు అంటే శాంతి భద్రతలను రక్షించేవాడు సాధారణముగా అందరు కాశీ లో శివుడిని దర్శించుకొని వస్తారు అలాకాకుండా కాశీలోని కాల భైరవ ఆలయము అష్ట భైరవ ఆలయాలను దర్శించుకుంటే కాశీ […]
భగవంతునికి లేఖ… భగవంతుడి సమాధానం
రచన: రాజన్ సకల చరాచర సృష్టికర్త, ధర్మసంస్థాపకుడు అయిన భగవంతునికి, జీవకోటిలొ శ్రేష్టుడు అయిన ‘నేను’ సందేహ నివృత్తికై వ్రాయుచున్న లేఖ. భగవాన్! కళ్ళకు కనపడని నీవు ఎక్కడున్నావని అడిగితే.. గుళ్ళో ఉన్నావని కొందరు, భక్తుల గుండెల్లో ఉన్నావని మరికొందరు అంటున్నారు. సంతృప్తి చెందని నేను…స్వాములను, పండితులను దర్శించి ప్రశ్నిస్తే..నువ్వు నాలోనే ఉన్నావని, నేను చూడగలిగే వాళ్ళందరిలో ఉన్నావని, అసలు మేమంతా నీలోనే ఉన్నామని జ్ఞానోపదేశం చేసారు. కానీ.. ఒకప్పటి అసాధ్యాలను సుసాధ్యాలుగా చేస్తూ భౌతిక జీవన […]
అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 27
విశ్లేషణ: టేకుమళ్ళ వెంకటప్పయ్య సంసార పూరితులైన జనావళికి ఈ మాయను దాటి కైవల్యం పొందడానికి శ్రీహరి ఒక్కడే దిక్కు మరి ఇంక వేరే దారి లేనే లేదు అంటున్నాడు అన్నమయ్య ఈ కీర్తనలో. కీర్తన: పల్లవి: శ్రీపతి యొకడే శరణము మాకును తేప యితడె మఱి తెరగేది చ.1. ఆసలు మిగులా నాతుమ నున్నవి యీసులేని సుఖ మెక్కడిది చేసినపాపము చేతుల నున్నది మోసపోనిగతి ముందర నేది ॥ శ్రీపతి॥ చ.2. కోపము గొందుల గుణముల నున్నది […]
అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 20
విశ్లేషణ: టేకుమళ్ళ వెంకటప్పయ్య అన్నమయ్య శ్రీవేంకటేశ్వరునికి చేసుకునే విన్నపం ఈ కీర్తనలో మానవజీవితం, భ్రమలు మాయలతో గడచిపోవడం గురించి చేసే నివేదన. ఈ లోకంలో జన్మంచిన ప్రతి మానవుడు ఎలా సుఖంగా.. సంతోషంగా జీవించాలా? అనే ఆలోచనతోనే గడుపుతారు. కానీ అసలు నేనెవరిని? ఈ ప్రపంచం ఏమిటి? దీన్ని ఎవరు సృష్టించ్చారు? ఈ జీవులంతా ఎవరు? మరణించాక ఎక్కడికి వెళ్తున్నారు? అని అలోచించడంలేదు. ఈ సృష్టికి లోనై మిమ్ములను గమనిచలేని స్థితిలో ఉన్నాము. మీరే కరుణజూపి మమ్ము […]
దైవప్రీత్యర్థం విధ్యుక్త ధర్మాచరణం
రచన: జి.సందిత మానవులు జన్మను సార్థకం చేసుకోవటం అంటే భగవంతుని మెప్పుపొందటమే! అందుకోసం మనుషులకై నిర్దేశించిన అనుసరించవలసిన కర్మాచరణ విధివిధానశాస్త్రమే ధర్మము. కర్మాచరణం కూడా త్రికరణశుద్ధిగా చేయవలసి వుంటుంది. అప్పుడే అది ధర్మమవుతుంది. త్రికరణ శుద్ధి అంటే మనసా వాచా కర్మణా వైరుధ్యం లేకపోవటమే! ఆకలితో ఇంటికి వచ్చిన అతిథికి భోజనంపెట్టటం మన ధర్మం అనుకుందాం. అప్పుడు వండి సిద్ధం చేయటం, వడ్డించటం శరీరకర్మ. అతిథిని భోజనానికి ఆహ్వానించటం తదుపరి ఏమేమి ఉన్నాయో తెలిపి కొసరికొసరి అడగటం […]
భారతములో చెప్పబడ్డ కలియుగ ధర్మాలు
రచన: అంబడిపూడి శ్యామసుందర రావు ద్వాపరయుగము నాటివిషయము ఇది. మహాభారతములో పాండవులు కురుక్షేత్ర యుద్ధము అనంతరము వాన ప్రస్తాన పర్వంలో ఉండగా ధర్మరాజుకు కామ్యక వనములో మార్కండేయ మహాముని ఆశ్రమాన్ని దర్శించినప్పుడు, మార్కండేయ మహాముని పాండవులకు ద్రౌపదికి, కృష్ణుడు సత్యభామల సమక్షములో రాబోయే కలియుగధర్మాలను సవివరముగా వివరిస్తాడు. కలి యుగములో సంభవించబోయే పరిణామాలను వివరిస్తాడు. ద్యాపర యుగము ముగిసి కలియుగము త్వరలోనే మొదలవుతుంది అని ముని వారికి వివరిస్తాడు. కలియుగములో జనులు అలవోకగా ఏమాత్రము జంకు లేకుండా […]
ఇటీవలి వ్యాఖ్యలు