April 25, 2024

అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 31

విశ్లేషణ: టేకుమళ్ళ వెంకటప్పయ్య భగవంతుని సాన్నిధ్యంలో నిరంతరం నిలిచేందుకు, తరించేందుకు ఒక్కొక్కరిది ఒక్కో మార్గం. వాటిలో ముఖ్యమైన వాటిని నవవిధ భక్తులుగా పేర్కొన్నది భాగవత పురాణం. భగవంతుని లీలలను పాడుతూ, ఆడుతూ మైమరచి… తానను తానే కీర్తించుకుంటున్నానంతగా భగవంతునిలో లీనమవ్వడమే కీర్తనం. భారతదేశంలో భక్తి సామాన్యులకు మరింత చేరువయ్యేందుకు తోడ్పడిన ‘భక్తి ఉద్యమం’లో కీర్తనం ఒక ముఖ్య భాగమై నిలిచింది. భరతఖండంలో మీరా, తుకారాం, చైతన్య మహాప్రభు మొదలుకొని మన తెలుగునాట అన్నమయ్య, రామదాసు, త్యాగయ్య వరకూ […]

అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 29

విశ్లేషణ: టేకుమళ్ళ వెంకటప్పయ్య “అర్ధము పురుషార్ధములలో నుత్తమము. అర్ధవంతుడు న్యాయము దప్పక మరియే ఉపాయము చేతనైనను ద్రవ్యము సంపాదించవచ్చును” అంటాడు పరవస్తు చిన్నయసూరి తన నీతిచంద్రికలో. అలాగే అన్నమయ్య ఆ ధనాన్ని గురించి మరొక విషయం చెప్తున్నాడు. ఆపదలలో ఉపయోగపడకుండా వున్న ధనం ఎవరికోసం? అని ప్రశ్నిస్తున్నాడు ఈ కీర్తనలో అన్నమయ్య. ఆ వివరాలేమిటో ఈ కీర్తనలో చూద్దాం. కీర్తన: పల్లవి: అక్కర కొదగని యట్టి అర్ధము లెక్కలెన్ని యైనా నేమి లేకున్న నేమిరే చ.1. దండితో […]

అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 22

విశ్లేషణ: టేకుమళ్ళ వెంకటప్పయ్య ఈ లౌకిక ప్రపంచమంతా మాయామయం. ఈ మాయను మానవుడు సులభంగా దాటగలడా? భగవద్గీతలో భగవానుడు….దైవసంబంధమైనదియు, త్రిగుణాత్మకమైనదియునగు ఈ మాయ దాటుటకు కష్టసాధ్యమైనది. అయితే నన్ను ఎవరు శరణు బొందుచున్నారో వారీమాయను సులభంగా దాటగలరు అంటున్నాడు. భగవంతునిచే కల్పించబడిన యోగమాయ, సత్త్వం – రజస్సు – తమస్సనే మూడు గుణాల రూపంలో ఉన్నది. ఇది జీవులకు దాటరానిది. ఈ మూడు గుణములను జయించగలిగినవాడే ఈ మాయను దాటగలడు. అటువంటి సామ్యావస్థ భగవంతుని శరణుజొచ్చిన వారికే […]