April 19, 2024

“పడతి! ఎవరు నీవు?” కథలపోటి ఫలితాలు

అభినందనలు… శుభాకాంక్షలు… శ్రీ శారదా సత్యనారాయణ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ , మాలిక పత్రిక సంయుక్త నిర్వహణలో “పడతీ! ఎవరు నీవు?” శీర్షికన కథల పోటి ప్రకటింపబడింది. ఈ పోటీకి అనూహ్యమైన స్పందన వచ్చింది. వందకు పైగా కథలు వచ్చాయి… ముందుగా మేము ఉత్తమమైన 25 కథలను పుస్తకంగా అచ్చువేయాలి, రచయితలకు తలా రెండు కాపీలు ఇవ్వాలని అనుకున్నాము. కాని ఉత్తమమేమోగాని , చాలా మంచి కథలు ఎక్కువ రాలేదు. అందుకే పుస్తక ప్రచురణ వద్దనుకుని అయిదుగురికి […]