రచన: ఝాన్సీరాణి కె. లక్ష్మిగారు డైనింగ్ టేబల్ దగ్గర కూర్చుని మరుసటి రోజు కూరకి చిక్కుడుకాయలు వలుస్తున్నారు. హాల్లో పిల్లలందరూ కూర్చున్నారు. మన ఆర్థిక మంత్రి ఎవరు అడుగుతున్నాడు కిరాణ్ ? “రోశయ్య” అంది లాస్య “కాదు” అన్నాడు కిరణ్ హోంమంత్రి ఎవరో చెప్పు? సబితా ఇంద్రారెడ్డి “చెన్నై గవర్నరెవరు?”అడిగారెవరో “రోశయ్య” అన్నాడు కిరణ్ “ఆయన మన ఆర్థిక శాఖ మంత్రి” అంది లాస్య. “కావాలంటే ఈ బుక్ చూడంఢి. మూడేళ్ళ నుంచి ఈ బుక్ చదివిన […]