April 25, 2024

మానవత్వమే మనిషితనానికి దిక్సూచి అని చెప్పిన కథలు – మాయాజలతారు

సమీక్ష: సి. ఉమాదేవి రచయిత సలీంగారు జగమెరిగిన రచయిత. తన సాహితీ ప్రస్థానంలో ఎన్నో కథాసంపుటాలను, నవలలను, కవితాసంపుటాలను పాఠకులకందించారు. ప్రతి రచనలోను నేటి సామాజికాంశాలపై రచయిత మనసులోని అంతర్మథనం స్పష్టంగా గోచరిస్తుంది. వీరు అందుకున్న పురస్కారాలు, రచనలకు బహుమతులు వీరిలోని సాహితీ ప్రజ్ఞకు కొలమానాలని చెప్పవచ్చు. రచయితలోని అక్షర స్పందన పాఠకుడి ఆలోచనా వల్మీకాన్ని కదిలిస్తుంది. కథలు చదివాక అవి మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. రచయితతోపాటు మనకు కూడా సమస్యలకు పరిష్కారాన్ని అందరికి తెలియచేయాలనే తపన […]