ఉగాది సందర్భంగా మాలిక పత్రిక నిర్వహించిన కార్టూన్ పోటీకి అనూహ్యమైన స్పందన వచ్చింది. ఎంతోమంది కార్టూనిస్టులు ఉత్సాహంగా తమ కార్తూన్లు పంపించారు. అందులో విజేతలెవరో నిర్ణయించడం కష్టమే అనుకుని ప్రముఖ కార్టూనిస్ట్, గురుతుల్యులు జయదేవ్ గారిని సంప్రదించగా వారు సంతోషంగా ఈ బాధ్యత తీసుకుని ఐదుగురు విజేతలను ఎంపిక చేసారు. ఈ ఏప్రిల్ ఉగాది ప్రత్యెక సంచికలో విజేతల కార్టూన్లు ప్రచురింపబడతాయి. మిగిలిన వాటిలో సాధారణ ప్రచురణకు తీసుకున్నవి వరుసగా రెండు మూడు నెలలు ప్రచురింపబడతాయి. ఈ కార్టూన్ల పోటీ విజయవంతంగా నిర్వహించిన సునీల దీక్షిత్ కి అభినందనలు. విజేతలకు కూడా అభినందలతో ఉగాది శుభాకాంక్షలు.
Excellent cartoons !! Congrats to all !!
నాగశెట్టి గారు…ఎంత చందనం చెట్లు నరికే దొంగయితే ఏం? పెళ్ళానికి లోకువే. LOL…బాగుందండి.
మిగితా కార్టూన్లు కాడా సమస్యల్ని, టెక్నాలజీ పవర్ ని చక్కటి కార్టూన్ల ద్వారా చూపించారు. పుక్కళ్ళ, హరి కృష్ణ మరియు చక్రవర్తి గార్లు..మీ అందరికీ మరియు మిగితా పార్టిసిపెంట్స్ కి హృదయ పూర్వక శుభాకాంక్షలు.
Thank you all 🙂
congratulations to all winners
Congratulations to all winners
congrats to all of you
విజేతలందరికీ అభినందనలు !! పెద్దలు ,తోటి మిత్రులు ,upcoming cartoonists అందరూ ఈ పోటీలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది .పోటీకి పంపించిన కార్టూన్లు సెలక్ట్ చేసి సాధారణ ప్రచురణకు అంగీకరించినట్టు మీకు త్వరలో తెలియచేస్తాము.Thank you one and all for making this contest successful !!
good selection , congrats to all winners
Congratulations to Nagisetty garu, Ramakrishna Pukkalla garu,
Toonist Hari Krishna garu and Devaguptam S Chakravarthi garu!!
congrats to all
congrats to all
congrats to all
విజేతలందరికి అభినందనలు
Congrats to all winners
మాలిక వారికి శ్రీ జయదేవ్ గారికి …ధన్యవాదాలు …విజేత లకు అభి నందనలు