దుర్ముఖి నామ సంవత్సర శుభారంభ వేల ఉగాది పండగ సందర్భంగా మాలిక పత్రిక మొదటిసారిగా నిర్వహించిన కవితల పోటీలో ఎంతోమంది ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కవితలకు న్యాయనిర్ణేతలుగా డా.మధు ( HCU), డా.సీతాలక్ష్మిగారు వ్యవహరించారు. అన్ని కవితలను పరిశీలించిన తర్వాత విజేతలను ప్రకటించడం జరిగింది. ఈ కవితల పోటీని ఎంతో సమర్ధవంతంగా నిర్వహించైనా గౌతమిని అభినందిస్తూ విజేతలకు కూడా బహుమతులు, నూతన సంవత్సర శుభాకాంక్షలు.
- మొదటి బహుమతి: సిరి వడ్డే
2. రెండవ బహుమతి: విజయ భాస్కర్ రాజు
౩. మొదటి కన్సొలేషన్ బహుమతి: నాగజ్యోతి సుసర్ల
4. రెండవ కన్సొలేషన్ బహుమతి: లక్ష్మీ రాధిక.
5. మూడవ కన్సొలేషన్ బహుమతి: కే.కే.కళ్యాణ్ కుమార్.
maalikandu kitala parimalambu
patakula madi poodota paravasimcha
teluguvatsara “dhurmukhi” tipulidaga
kavitalallina vaarila kaamchu shubhamu!
కవితలన్నీ చాలా చాలా బాగున్నాయి
congrtats to all
చక్కని కవితలు అందించిన మిత్రులందరికీ ధన్యవాదాలు !! సిరి !! congratulations !! నాగజ్యోతీరమణ సుసర్ల కవిత చాలా బావుంది !! VijayaBhaskar గారు మీ కవిత షడ్రుచులుగా కమ్మగా ఉంది !! లక్ష్మి రాధిక గారు !! మీ కవిత యుగాది కోకిల పాట లాగా ఉంది !!కరణం కళ్యాణ్ గారు నాకు నీకవిత చాలా బాగా నచ్చింది . భాష ,భావం, అనుభూతి ,అర్థం ,అవగాహానా , అద్భుతంగా ఉగాది పచ్చడిగా చాలా బావుంది !!
.
కే.కే.కళ్యాణ్ కుమార్. గారి కవిత నాకు నచ్చింది . శైలి , భావం రెండూ పెనవేసుకు పోయాయి
congrats to all
అభినందనలు .
అన్ని కవితలు బాగున్నాయ్!
కవులకు కవయిత్రులకు అభినందనలు!!
చక్కని కవితలందించిన…అందరికీ అభినందనలు…