రచన: శారదాప్రసాద్ అంతరంగాన్ని మధిస్తే అద్భుతమైన కావ్యాలు పుట్టుకు వస్తాయి. మనం ఒక గంటసేపు ఆలోచించిన సంఘటలన్నిటినీ, వ్రాస్తే, కొన్నివందల పుటల గ్రంధమౌతుంది. 20 వ శతాబ్దంలో ప్రారంభమైన ఈ నూతన సాహిత్య ప్రక్రియకు ఆద్యుడైనవాడు జేమ్స్ జోయిస్. ఆ ప్రక్రియే stream of consciousness. ఈ ప్రక్రియలో ఆయన స్పూర్తితో తెలుగులో కూడా చక్కని నవలలు వచ్చాయి. వాటిలో ముఖ్యమైనవి గోపీచంద్ గారి అసమర్ధుని జీవయాత్ర, బుచ్చిబాబు గారి చివరకు మిగిలేది, వినుకొండ నాగరాజు […]