April 26, 2024

తేనెలొలుకు తెలుగు – 5

రచన: తుమ్మూరి రామ్మోహనరావు సీసపద్యం తెలుగునాట బాగా వెలుగు చూసిన ప్రక్రియ. దానికి కారణం దానిలోని గాన యోగ్యత. రెండవది సంభాషణలాగా ఉండే ప్రక్రియ. ఎదుటి వారితో మాట్లాడుతున్నట్టుగా సాగే ఈ పద్య ప్రక్రియకు శ్రీనాథునిది పెట్టింది పేరు. ఆయన ‘చిన్నారి పొన్నారి చిరుత కూకటినాడు రచియించితిని మరుత్తరాట్చరిత్ర’బహు ప్రసిద్ధం. అలాగని మిగతా కవులెవ్వరిని తీసివేయడానికి లేదు. నన్నయ రాజవంశోత్తమ రంతిదేవుని కీర్తి ఏలచెప్పగ బడి విందు నందు. . . అట్లాగే తిక్కన సీసం ‘కుప్పించి […]