May 2, 2024

కథలరాజు- పద్మరాజు

రచన: శారదా ప్రసాద్ ప్రపంచ కథానికల పోటీలో ఒక తెలుగు కథానికకు ద్వితీయ బహుమతిని తెచ్చిపెట్టి ప్రపంచ సాహిత్యంలో తెలుగు కథానికకు వన్నె తెచ్చిన ఈ ప్రతిభామూర్తి, 24-06 -1915 న, పశ్చిమ గోదావరి జిల్లాలోని, అత్తిలి మండలానికి చెందిన తిరుపతిపురం అనే గ్రామంలో జన్మించారు. చదువుకునే రోజుల్లోనే, వీరిపైన యమ్. యన్. రాయ్ గారి ప్రభావం ఎక్కువగా ఉండేది. అందువల్ల హేతువాదిగా మారాడు. సైన్సులో మాస్టర్స్ డిగ్రీ చేసిన వీరు 1939 నుండి 1952 వరకు, […]