చదివించింది.. ఝాన్సీ
రాసింది మాత్రం.. బ్నిం
ఈ కధ గురించి చెప్పలేను..! ఇందులో పాత్రలు మాత్రం ఓ మావగారూ, అల్లుడు.. ఓ స్కూటరు..
అల్లుడు .. మేనల్లుడిగా వున్నప్పుడు, (అంటే అల్లునింగారి చిన్నప్పుడు) బుడిబుడి అడుగుల నడక నేర్పి,, అడుక్కి 5 పైసల నాణెం లంచం ఇస్తానని 10 అడుగులకే రూపాయిచ్చేసి మురిసిపోతూ, ముద్దు పెట్టించుకున్న మావయ్యా… మావగారైయాక అడుగుకి ఎంత ముడుపు కట్టాడు? అనేదే ఈ కధ..
తమాషాగా నడిపిన సీరియస్ కథ. ఝామ్మని నడిచే స్కూటర్.. ఢామ్మని కుప్పకూలిన వ్యథ!!